Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: కరెంటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కౌడిపల్లిలో బిఆర్ఎస్ ఆందోళన

Narsapur, Medak | Sep 11, 2025
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us