Download Now Banner

This browser does not support the video element.

సరూర్ నగర్: చైతన్య పురిలో ద్విచక్ర వాహనాల దోపిడీ కి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు..30 వాహనాలు రికవరీ చేసినట్లు తెలిపిన పోలీసులు

Saroornagar, Hyderabad | Dec 31, 2024
ద్విచక్ర వాహనాల దోపిడీ కి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రాచకొండ సీపీ సూధీర్ బాబు. వాహనాలు దోపిడి కి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు సీపీ సుధీర్ బాబు
Read More News
T & CPrivacy PolicyContact Us