Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: నరసాపురం కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, సారథ్యం సభలో తెలిపిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ

Bhimavaram, West Godavari | Sep 12, 2025
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషితో చెన్నై-నరసాపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుంది. భీమవరంలో శుక్రవారం సాయంకాలం 5:30 కు జరిగిన బీజేపీ ‘సారథ్యం’ సభలో పాల్గొంటున్న సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి శ్రీనివాస వర్మకు ఈ సమాచారం అందిందని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రెండు జోన్ల మధ్య సమన్వయం చేసి నరసాపురంకు తొలి వందే భారత్ సాధించిన ఘనత ఆయనకే దక్కిందని బిజెపి శ్రేణులు వర్షం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us