Download Now Banner

This browser does not support the video element.

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపిన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Warangal, Warangal Rural | Aug 23, 2025
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల కలెక్టర్లు జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ హిందూ ధర్మ పరిషత్ ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us