Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మనసురాబాద్ బిజెపి కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డితో ప్రాణహాని ఉంది : కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్

Rajendranagar, Rangareddy | Aug 25, 2025
మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్ బీసీ కమిషన్ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. నాసిరకం పనులు చేయనందుకు తనను కులం పేరుతో దూషించి, రౌడీలను పంపి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us