Download Now Banner

This browser does not support the video element.

మరిపెడ: మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి,మరిపెడ లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి

Maripeda, Mahabubabad | Jun 23, 2025
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏకపక్షంగా కాల్చి చంపడాన్ని వెంటనే ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపాలని ఆత్మ కమిటీ ఛైర్మన్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. మరిపెడలో జరిగిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడారు. కురవిలో జులై 5, 6వ తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us