Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: మైత్రివనంలో నాలను పరిశీలించిన కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్

Khairatabad, Hyderabad | Aug 30, 2025
సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్, పైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి మైత్రివనం సమీపంలోని కలుషితమైన నాలాను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ నాలా వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు నాలా పరిస్థితిని స్వయంగా పరిశీలించిన అధికారులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాలాను శుభ్రం చేయించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us