Download Now Banner

This browser does not support the video element.

కేయూ మొదటి గేట్ ఎదురుగా గ్రూప్ వన్ పరీక్షలలో ఒక తౌకలు జరిగాయి అంటూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్వి నాయకులు

Hanumakonda, Warangal Urban | Sep 11, 2025
గ్రూప్ 1పరీక్షలలో అవకతవకలు జరిగాయి అంటూ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు...
Read More News
T & CPrivacy PolicyContact Us