Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు ఎవరైనా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం : మాజీ ఎంపీ బుట్టా రేణుక

Yemmiganur, Kurnool | Sep 9, 2025
ఎమ్మిగనూరు : రాష్ట్రంలో ఎరువుల కోసం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారికి సంఘీభావంగా ఆదోనిలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మాజీ ఎంపీ బుట్టా రేణుక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు యూరియా కోసం ఎదురుచూస్తూ ఉంటే బ్లాక్ మార్కెట్ ధర కూటమి నాయకుల తరలి సిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us