Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: లింగంపల్లి గురుకుల పాఠశాల పాత డార్మెటరీ బ్లాకు కూలిన ఘటనలో విద్యార్థులు సురక్షితం : కలెక్టర్ ప్రావిణ్య

Sangareddy, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ యొక్క పాత డార్మెటరీ బ్లాక్ మంగళవారం మధ్యాహ్నం కూలిన గడ్డలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురుకుల పాఠశాలకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కూలిన సమయంలో విద్యార్థులు హాస్టల్లో ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు సుమారు 601 మంది విద్యార్థులు చదువుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్ భవన నిర్మాణం కోసం ఏడు కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us