Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: కలుపు మందు కలిపిన బిందెలో తెచ్చిన మంచినీళ్లు తాగి కూలీలకు అస్వస్థత, కొట్టడం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 31, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి మండలం తొమ్మిదో మైల్ తండా సమీపంలో ఆదివారం మిరప చేనులో మిరప నారు నాటడానికి వెళ్లిన 15 మంది కూలీలు కలుపు మందు కలిపిన బిందెలోనే తెచ్చిన మంచినీళ్లు తాగడంతో 15 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత... స్థానికుల సహాయంతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి లో చికిత్స.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Read More News
T & CPrivacy PolicyContact Us