Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రేపటినుండి పోలీసు యాక్ట్ అమలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని మీడియాతో తెలిపిన ఎస్పి

Sangareddy, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us