Download Now Banner

This browser does not support the video element.

నగరంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నేత BVRK చౌదరి

Eluru, Eluru | Apr 2, 2024
దెందులూరు అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ బివిఆర్.కే చౌదరి, అతని వర్గీయులు మంగళవారం సాయంత్రం ఏలూరు వసంత్ మహల్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దెందులూరు కాంగ్రెస్ పార్టీ నేతబివిఆర్.కే చౌదరిమాట్లాడుతు పార్టీ కోసం కష్టపడ్డ తనకు కాకుండా మరొకరికి దెందులూరు టికెట్ కేటాయింపు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నట్లు బి.వి.ఆర్.కే చౌదరి వెల్లడించారు
Read More News
T & CPrivacy PolicyContact Us