Download Now Banner

This browser does not support the video element.

పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బైఠాయించిన మృతుని బంధువులు,సమగ్ర విచారణకు పోలీస్ అధికారులు హమీ

Narsipatnam, Anakapalli | Sep 12, 2025
పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో ఇంటి నుంచి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత మృతదేహంగా బయటపడిన రామిశెట్టి భాస్కర్ మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు స్నేహితులు శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బయట ఇచ్చారు అయితే సమగ్ర విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామని పోలీసు అధికారులు వారికి హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us