Download Now Banner

This browser does not support the video element.

గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో మన్సూర్ అనే వ్యక్తి తన భార్య మెహతాజ్ ను రోకలితో మొదడంతో మృతి

Kadiri, Sri Sathyasai | Sep 6, 2025
సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో మన్సూర్ అనే వ్యక్తి తన భార్య మెహతాజ్ ను కుటుంబ కలహాలతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త గాండ్లపెంట మండలపోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us