Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: మంచినీటి కోసం ములకలపల్లి మండల పరిధిలోని రాజాపురం ఒడ్డు గుంపు గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు..

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 4, 2025
ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామపంచాయతీ రాజాపురం ఒడ్డు గుంపులు గత నాలుగు రోజులుగా మంచినీళ్లు రావటం లేదని ఎంతమంది అధికారులకు చెప్పిన ఫలితం లేకపోవడంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో గురువారం రోడ్డుపై బైఠాయించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us