Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: దమ్మపేట మండలలోని మందలపల్లి గ్రామపంచాయతీలో అక్రమ మట్టి రవాణా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినMRPS నాయకులు

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 31, 2025
దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆదివారం ఆరోపించారు.. గ్రామపంచాయతీలో అనహూలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అవినీతికి పాల్పడ్డారని గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందని సెక్రటరీ పట్టించుకోవడంలేదని తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us