Download Now Banner

This browser does not support the video element.

రామన్న పాలెంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BDL కంపెనీకి 200 ఎకరాల భూములను సిద్ధం చేస్తున్న APPIIC

Narsipatnam, Anakapalli | Aug 27, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం రామన్నపాలెం పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ కంపెనీ ఏర్పాటు చేయనున్న యూనిట్ కోసం 200 ఎకరాల ప్రభుత్వ బంజరు భూములను ఏపీఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us