Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: వెంచపల్లి గ్రామంలో పంది దాడిలో మహిళలకి తీవ్ర గాయాలు

Chennur, Mancherial | Sep 11, 2025
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వెంచపల్లి గ్రామంలో ఇంటి ఆవరణంలోని పెరడులోకి గురువారం ఉదయం ఊర పంది చొరబడి మధునక్క అనే మహిళను తీవ్రంగా గాయపరచింది. దీంతో దాడిలో గాయాల పాలైన మహిళ చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us