Download Now Banner

This browser does not support the video element.

ఆందోల్: చింతకుంట శివారులోని మంజీరా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్య0

Andole, Sangareddy | Feb 8, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట శివారులోని చాముండేశ్వరి మంజీరా నదిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. అటుగా వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us