Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Nizamabad South, Nizamabad | Aug 27, 2025
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us