Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: మహిళా అదృశ్యంపై భర్త ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ పోలీసులు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
పాల్వంచ మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామానికి చెందిన నాగ ప్రసన్న కుమార్ భార్య సంధ్య గత కొన్ని రోజులుగా తన పుట్టింటికి వెళ్తానే భర్తను వేధించ సాగింది గురువారం ఉదయం తన భర్తను మరోసారి అడగ్గా అతను సున్నితంగా తిరస్కరించాడు శుక్రవారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది.. చుట్టుపక్కల వెతికిన భార్య ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us