Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: అసత్య ప్రచారం చేశారని లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చిలకపరిధులను మాలకోవడానికి చెందిన సుధీర్ ఉరివేసుకొని ఆత్మహత్య

Kothagudem, Bhadrari Kothagudem | Aug 22, 2025
లక్ష్మీదేవిపల్లి మండలం, బంగారు చెలక పరిధిలోని మాలగూడెంకి చెందిన కోడిరెక్కల సుధీర్ శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణం అంటూ మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించింది. తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం చేశారని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు లేఖలో వెల్లడించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us