Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నం: పేదవాడి సొంతింటి నిర్మాణానికి రూ.4లక్షలు ఆర్థిక సాయం హర్షనీయం - ప్రెస్ మీట్ లో టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల

Machilipatnam, Krishna | Jul 31, 2024
పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు ఇవ్వడంతోపాటు 4లక్షలతో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షనీయమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us