Download Now Banner

This browser does not support the video element.

డౌనూరు పీహెచ్‌సీ, డౌనూరు, చిట్టంపాడు సచివాలయాలను తనిఖీ చేసిన కొయ్యూరు ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ

Paderu, Alluri Sitharama Raju | Sep 12, 2025
కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి కార్యదర్శి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. తరువాత డౌనూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం డౌనూరు పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us