Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: అమీన్పూర్ సాయి భగవాన్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Patancheru, Sangareddy | Sep 7, 2025
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో రూ.2 లక్షల వ్యయంతో అమీన్పూర్ న్యూ సాయి భగవాన్ కాలనీలో కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణ, నేరగాళ్ల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకమని ఆయన తెలిపారు. త్వరలో కాలనీ ప్రజల కోసం మినీ ఫంక్షన్ హాల్, పార్క్ అందుబాటులోకి రానున్నాయని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us