Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఆటోలో నుండి జారిపడిన చికిత్స పొందుతూ మృతి

Kothagudem, Bhadrari Kothagudem | Aug 23, 2025
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన సునీత పాల్వంచ పట్టణంలో ఓ జ్యూస్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.. శుక్రవారం రాత్రి పని ముగించుకొని తన భర్త ఆటోలో వెళుతుండగా జగన్నాధపురం గ్రామ సమీపంలో ఆటోలో నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి.. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అనంతరం కొత్తగూడెం, అక్కడనుండి వరంగల్ మెరుగైన వైద్యం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని స్థానికులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us