Download Now Banner

This browser does not support the video element.

ప్రత్తిపాడు: తిక్కిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

Prathipadu, Guntur | Sep 3, 2025
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న కొలసాని శ్రీనివాసరావు అనే యువకుడు మృతి చెందాడు. గుంటూరు నుండి తన స్వగ్రామం అన్నపర్రుకు వస్తుండగా, ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. శ్రీనివాసరావు మృతదేహాన్ని పెదనందిపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటనపై పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us