Download Now Banner

This browser does not support the video element.

వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

India | Aug 27, 2025
అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పంచాయితీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంలో, మొదట వైసీపీ నాయకులు రామాలయానికి తాళం వేయగా, తర్వాత టీడీపీ వారు కూడా తాళం వేశారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఇరువర్గాలు రామాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరవాడ పోలీసులు రంగప్రవేశం చేసి, ముందుగా అనుమతి పొందిన వారే ప
Read More News
T & CPrivacy PolicyContact Us