పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని ఈరోజు పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిపురం గోపరపల్లి కొలనూరు ఇతర గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు