Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో రైతులకు తప్పని విద్యుత్ కష్టాలు #localissue

Patancheru, Sangareddy | Aug 24, 2025
జిన్నారంలో రైతులకు విద్యుత్ సమస్య తీర్చాలని బాధిత రైతులు కోరుతున్నారు. జిన్నారం, లక్ష్మీపతి గూడెం మధ్యలో వాగు వద్ద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుండి బోరు మోటార్లకు గత 4 రోజుల నుండి కరెంటు సప్లై రావటం లేదని బాధిత రైతులు వాపోయారు. విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కరెంటు సమస్యను తీర్చలేదని, కరెంటు లేక బోర్లు నడువక వరి కలుపు తీయాల్సిన సమయంలో వరిమడుగు ఎండిపోవడం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us