Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: తాబేలు పట్టడానికి వెళ్లి నీట మునిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తెలిపిన ఎస్సై సతీష్..

Mahabubabad, Mahabubabad | Sep 9, 2025
తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మహబూబాబాద్ జిల్లా కురవి ఎస్ఐ సతీష్ మంగళవారం ఉదయం 11:00 లకు తెలిపారు. కురవి మండలం నల్లెల గ్రామ శివారు కుంటలో వెంకన్న స్నేహితుడితో కలిసి తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం వరకు గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదన్నారు.మంగళవారం ఉదయం మృతదేహం లభ్యమయిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us