బెల్లంపల్లి పట్టణంలోని ఫారెస్ట్ అరేంజ్ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైన అటవి సిబ్బంది కి నివాళులర్పించారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది మౌనం పాటించారు ఈ సందర్భంగా పూర్ణచంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అటవీ అధికారులను స్మరించుకున్నారు అక్రమ కల్ప రవాణా వేట నిర్మూలన అడ్డుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు