Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: జాతీయ లోక్ అదాలత్ లో 137 కేసులు పరిష్కారం. సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా.

Punganur, Chittoor | Sep 13, 2025
జాతీయ లోక్ అదాలత్ లో 137 కేసులు పరిష్కారం. సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా. చిత్తూరు జిల్లా పుంగనూరు కోర్ట్ ఆవరణంలో ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి షేక్ అరీఫా. అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ లో వివిధ రకాల 137 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి కార్యాలయం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం సభ్యులు. కక్షిదారులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us