Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: ముదిరాజు లను బీసీ -డి నుంచి బిసి - ఏ మార్చాలి: ముదిరాజ్ పోరాట సమితి అధ్యక్షులు మహేష్

Karimnagar, Karimnagar | Aug 26, 2025
ముదిరాజ్ పల్లెబాట ఆధ్వర్యంలో కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ గతంలో ముదిరాజు లను బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ముదిరాజ్ సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పని గుర్తు చేశారు.హామీ అమలు చేయకపోతే ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేస్తామని అని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us