Download Now Banner

This browser does not support the video element.

బోయిన్‌పల్లి: మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం ర్యాలీ నిర్వహించిన మేదరులు

Boinpalle, Rajanna Sircilla | Sep 18, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండల కేంద్రంలో, మండల మేదరి మహేంద్ర సంఘం మండల అధ్యక్షుడు గుల్ల రాజయ్య ఆధ్వర్యంలో,గురువారం ఘనంగా వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో భాగంగా వాడవాడలా ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకొని,MRO & MPDO లకు 4:10 PM కి మేదరుల అభివృద్ధి కోసం,వెదురు వస్తువుల వాడకాన్ని పెంచాలంటూ వెదురు మొక్కల పెంపకం కోసం మండలంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని,మేదరుల కులదైవమైన కేతేశ్వర్ కక్కాలమ్మ గుడి కోసం 5 గంటల స్థలం మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు,
Read More News
T & CPrivacy PolicyContact Us