Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: వరద బాధితులకు అండగా ఉంటా, అధైర్య పడొద్దు : ఎంపీ రఘునందన్ రావు

Sangareddy, Sangareddy | Aug 28, 2025
వరద బాధితులకు అండగా ఉంటానని అధైర్య పడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు భరోసానిచ్చారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి జిల్లాలోని పలు వరద ప్రాంతాలను ఎంపీ రఘునందన్ రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ వరద బాధితులకు కావాల్సిన ఏర్పాట్లు అందించాలని ఆదేశించారు. ఘనపూర్ మండలం దుప్ సింగ్ తండా వాసులు వరద నీటిలో చిక్కకోగా వారితో మాట్లాడి ధైర్యం నింపారు. కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని బయటకు రావద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us