Download Now Banner

This browser does not support the video element.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర

Yellareddy, Kamareddy | Sep 7, 2025
ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము వరకు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర కొనసాగాయి. చిన్న, మధ్య తరహా గణపతుల నిమజ్జనం రాత్రి పూర్తవగా, భారీ గణపతులు బస్ స్టాండ్ వరకు చేరుకున్నాయి. భోజనాలకు వెళ్ళిన గణేష్ మండళ్ళ వారు గణపతులను రోడ్డుపై నిలిపివేయడంతో శోభాయాత్రకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. సీ. రాజిరెడ్డి, ఎస్ఐ. మహేష్ గణేష్ మండళ్ళ వారితో మాట్లాడి, శోభాయాత్రను త్వరగా ముగించాలని ఆదేశించారు. సుమారు 30 నిమిషాల తర్వాత శోభాయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పోలీసులు, అధికారులు చెరువు వద్ద భారీ బందా బస్సులు ఏర్పాటు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us