Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం రేగాటపల్లికి చెందిన పుల్లారెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.

Dharmavaram, Sri Sathyasai | Aug 23, 2025
ధర్మవరం మండలం రేగాటిపల్లి కి చెందిన పుల్లారెడ్డి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉండేవాడని ఈరోజు మనస్థాపంతో పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us