Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: జెడ్పీ సీఈవో నాసర రెడ్డి నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ను తనిఖీ చేశారు. గదుల నిర్మాణం చేపట్టాలని ఆదేశం..

Yemmiganur, Kurnool | Sep 6, 2025
ఎమ్మిగనూరు : నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చెసిన జెడ్పీ సీఈవో..జెడ్పీ సీఈవో నాసర రెడ్డి శనివారం నందవరం జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, నాడు-నేడు నిర్మాణాలను పరిశీలించి, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల త్రాగునీటి పైప్ లైనను కూడా సమీక్షించారు. ఉపాధ్యాయులు ప్రహరీ, గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us