Download Now Banner

This browser does not support the video element.

కొయ్యూరు మండల అభివృద్ధికి కృషి చేయాలి..కొయ్యూరులో ఎంపీపీ బడుగు రమేశ్

Paderu, Alluri Sitharama Raju | Sep 3, 2025
ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కొయ్యూరు మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేశ్ అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని, సర్పంచ్, ఎంపీటీసీలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us