Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: AP కల్లు గీత కార్మిక సంఘం జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం, పాల్గొన్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి

Bhimavaram, West Godavari | Aug 22, 2025
అక్రమ బెల్టు షాపులు అరికట్టేవరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. నరసింహామూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న గీత కార్మికుల భవిష్యత ఆగమ్య గోచరంగా మారుతోందన్నారు. రాజకీయ పార్టీలు కల్లుగీత కార్మికులను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తున్నారుఅని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us