Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: గుమ్మడిదలలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి

Patancheru, Sangareddy | Aug 31, 2025
గుమ్మడిదలలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ జిరాక్స్ పట్టుకొని గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎరువు కోసం కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కెసిఆర్ హయాంలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us