Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీరమ్మ పార్కులో తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

Bhimavaram, West Godavari | Aug 22, 2025
తెలుగు భాష అనంతమైనదని, జీవనది లాంటిదని, భావ వ్యక్తీకరణకు భాషా ముఖ్యమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక, తెలుగు భాషాభివృద్ధి సంఘం అధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద శుక్రవారం సాయంకాలం 6 గంటలకు తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించారు. తెలుగు పండితులు గోపాలశర్మ మాట్లాడుతూ తెలుగు భాష మధురమైనదని, తెలుగు భాషకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us