Download Now Banner

This browser does not support the video element.

రాజానగరం: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వెంకటనగరం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ : జిల్లా కలెక్టర్ ప్రశాంతి

Rajanagaram, East Godavari | Sep 12, 2025
వెంకటనగరం పంచాయతీ లో కార్యదర్శి రాణి రూ.34.56 లక్షల నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయాలంటూ సంబంధించిన అధికారికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్ నగర్ పంచాయతీ ఇంచార్జిగా ప్రత్యామ్నాయ ఏర్పాటుచేయాలంటూ సమద్యత అధికారులకు ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us