Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: గ్రూప్ -1రద్దు చేసి తక్షణమే నోటిఫికేషను విడుదల చేయాలి: బి ఆర్ఎస్వి నాయకులు

Tandur, Vikarabad | Sep 11, 2025
బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీను ఆదేశాల మేరకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వాహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వయస్సు రాజీనామా చేయాలని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా గురువారం తాండూర్ పట్టణంలోని బస్ స్టాప్ దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బి ఆర్ ఎస్ వి నాయకులు మెమొరండాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ వన్ పరీక్షల్లో ఒకటే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us