Download Now Banner

This browser does not support the video element.

హతిరాంజీ మఠం భవనాన్ని కూల్చివేస్తారన్నది అపోహ మాత్రమే : తిరుపతి కలెక్టర్

India | Aug 23, 2025
ప్రభుత్వం దేవాలయాలకు మట్టాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని గాంధీ రోడ్ లోని అతిరంచి మఠం భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు శనివారం స్థానిక గాంధీ రోడ్ లో ఉన్న హజ్రం చేయి మతాన్ని తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు కమిషనర్ మౌర్యులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 120 సంవత్సరాల చరిత్ర కలిగిందని తెలిపారు. మటన్ నందు హతిరామ్ కి భక్తులు స్వామీజీలు సాధువులు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగేవని తెలిపారు కాలక్రమయిని మఠం రీజనల్ ఎండోమెంట్ కార్యాలయం కోర్టు కూడా ఉండేవన
Read More News
T & CPrivacy PolicyContact Us