Download Now Banner

This browser does not support the video element.

నవాబ్​పేట: వికారాబాద్ జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం, పొంగిపొర్లుతున్న వాగులు గ్రామాలకు రాకపోకలు బందు

Nawabpet, Vikarabad | Sep 21, 2025
వికారాబాద్ జిల్లాలో దారుర్ పరిగి మర్పల్లి మండల కేంద్రాలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం వాగులు పొంగి పొర్లాయి, పలు గ్రామాలకు రాకపోకలు బందు అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో పలు గ్రామాలలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దారూర్ నుండి నాగారం వెళ్లేందుకు జైలపల్లి అండర్ బ్రిడ్జి వద్ద భారీ వరద నీరు రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ప్రజలు అటువైపు వెళ్ళొద్దని ప్రత్యామ్న మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us