Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: వెంకయ్య నాయుడు చొరవతో తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

India | Sep 9, 2025
వెంకటాచలంలోని తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో గిడుగు రామ్మూర్తి, కాళోజి నారాయణరావుల జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన సెమినార్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మాడభూషి సంపత్ కుమార్, ఆచార్య ఆర్వీఎస్ సుందరం, ఆచార్య అల్లం శ్రీనివాసరావు, ఆశాజ్యోతి, రాజగోపాల చక్రవర్తి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us