Download Now Banner

This browser does not support the video element.

లాలే పల్లిలో పండగపూట విషాదం.. ఉరి వేసుకొని ఒక వ్యక్తి మృతి

Penukonda, Sri Sathyasai | Aug 26, 2025
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని మారుతి నగర్ కు చెందిన లాలేపల్లి సోమురెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఉదయం తన స్వగ్రామమైన లాలే పల్లిలోని పొలాల వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us